వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో స్మార్ట్ పోలీసింగ్, స్టేషన్ల ఆధునికీకరణ, సైబర్, ట్రాఫిక్ నియంత్రణ, పౌర సేవలపై క్యూసీఐ బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టనున్నాయి. రాష్ట్రంలోని 8 కమిషనరేట్లను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, ఎన్టీపీసీ, గోదావరిఖని టూటౌన్, మంచిర్యాల, కన్నెపల్లి స్టేషన్లను పరిశీలించనున్నారు.
Comments
Loading comments...

