వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రేకుర్తిలోని 21వ డివిజన్ కొత్తవాడలో డ్రైనేజీ నీరు రోడ్డుపైనే నిలిచి స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారని AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తెలిపారు.
అధికారులు స్పందించకపోవడంతో ఐదు కుటుంబాలు ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యాధులు ముసురుకోకముందే ఈ మురుగు సమస్యకు మున్సిపల్ అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

