Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి

పవని రెడ్డి Jul 07, 2026 6:18 AM హైదరాబాద్ 9 viewsabout 1 hour ago
2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి - Udayam Digital

Photo Gallery

2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి - main
2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి - gallery image
అత్యున్నత భద్రతా ప్రమాణాలతో 2028 జూన్ నాటికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ (ఎస్‌ఎల్‌బీసీ) పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. భూసేకరణ అడ్డంకులను తొలగించి సొరంగం, కెనాల్ వ్యవస్థను ఏకకాలంలో నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం జలాశయం నుండి 40 టీఎంసీల నీటిని తరలించి, సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...