Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచానికే పరిమితమైన 25 ఏళ్ల బాలాజీ

Follow Udayam on Google
రాజిత దేవి Jul 07, 2026 11:57 AM నిర్మల్ General
మంచానికే పరిమితమైన 25 ఏళ్ల బాలాజీ - Udayam
మామడ మండలం రాయదారి తండాకు చెందిన బాలాజీ, చిన్నతనంలో ప్రాణవాయువు అందక వైకల్యానికి గురై 25 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న కొడుకును చూసి తల్లిదండ్రులు కమల, గంగారాం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అతనికి ఉద్యోగం చేసే అవకాశం లేకపోగా, నిత్య కృత్యాలకు కూడా తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. తన కుమారుడి దుస్థితిని చూసి ఆ అమ్మానాన్నలు పడుతున్న వేదన వర్ణనాతీతం.

Comments

G
Loading comments...