వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గంజాయి సాగుకు పాల్పడుతున్న 35 మంది రైతుల రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అక్రమ సాగులో పట్టుబడిన వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు.
గంజాయి సాగు చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

