వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన లేకపోవడంతో ఇప్పటివరకు కేవలం ఏడు శాతం పనులే పూర్తయ్యాయని భారాస నేత కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా గడువును పొడిగించాలని కోరారు.
ఒకే వ్యక్తికి వివిధ రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటంపై స్పందిస్తూ, 'ఒక వ్యక్తికి ఒకే ఓటు' విధానం కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

