వార్తలకు తిరిగి వెళ్లండి
అసైన్డ్ భూములపై ప్రజాప్రతినిధి 'బహుమతి'

ప్రభుత్వ అసైన్డ్ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి, అక్రమంగా ఎన్ఓసీ పొంది తన భార్య పేరిట 10కిపైగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 5 కోట్లు ఉంటుందని సమాచారం.
చట్టపరంగా నిషేధాలు ఉన్నప్పటికీ, రెవెన్యూ రికార్డుల్లోని లొసుగులను వాడుకుని ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...