వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క మంగళవారం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రేగా కళ్యాణి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

