వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో సీఐటీయూ టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ జాతీయ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. బహిరంగ సభలో సీఐటీయూ ఆల్ ఇండియా కార్యదర్శి కరుమలయన్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడారు.
పవర్లూమ్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న సిరిసిల్లలో కార్మికుల కోసం ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

