వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన జిల్లాస్థాయి సుబ్రతో కప్ అండర్-17 ఫుట్బాల్ పోటీలలో మహర్షి హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
అసమానమైన బాల్ కంట్రోల్, పాసింగ్ స్కిల్స్ మరియు అంకితభావంతో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ మహర్షి విద్యార్థులు అజేయంగా నిలిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Comments
Loading comments...

