వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల అధికారి మామిడాల భూపతికి అప్పగించారు. మంగళవారం పద్మశాలి కుల పెద్దల సమక్షంలో యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఎన్నికల అధికారికి అప్పగించారు.
ఈ సందర్భంగా వచ్చే వారంలో ఆగస్టు 23, 2026 ఆదివారం రోజున పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారి మామిడాల భూపతిని కోరారు.
Comments
Loading comments...

