వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ పోలీసింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే అధికారులను ఆదేశించారు.
CCTNS, NCRP, Samanvay, Sahyog పోర్టల్స్ను వినియోగిస్తూ సైబర్ నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. POCSO, SC/ST అట్రాసిటీ తదితర కేసుల్లో సకాలంలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

