వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
టౌన్ అధ్యక్షుడిగా సోమిశెట్టి నవీన్, ఉపాధ్యక్షులుగా షేక్ ముస్తఫా, గోట్ల వికాస్, ప్రధాన కార్యదర్శిగా అక్కెనపల్లి మల్లేశం, కోశాధికారులుగా తాళ్ల గణేష్, ఎండీ బషీర్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

