వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణంలోని 5వ వార్డు సుభాష్నగర్ కాంగ్రెస్ కమిటీని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు నియమించారు. వార్డు కమిటీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను నియమిస్తూ నియామక పత్రాన్ని వార్డు అధ్యక్షుడు మల్యాల నాగరాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా కమిటీలో పదవులు పొందిన వారందరికీ మల్యాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

