వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోశయ్య సేవలను, రాజకీయ జీవితాన్ని పలువురు నాయకులు స్మరించుకున్నారు.
ప్రజా జీవితంలో రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

