Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివరణకు అవకాశం ఇవ్వాలని సిరికొండ డిమాండ్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:51 PM హన్మకొండ General
వివరణకు అవకాశం ఇవ్వాలని సిరికొండ డిమాండ్ - Udayam
ఇద్దరు గౌరవ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని, వారికి సభకు వచ్చి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాసనమండలిలో నేడు మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా, ఆ ఇద్దరు సభ్యుల వాదన వినకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...