వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలోని మరమగ్గాల యూనిట్లకు ఇప్పటివరకు జడ్ఈడీ ధ్రువపత్రాలు జారీ కాలేదు. దీంతో అర్హత ఉన్నప్పటికీ నేతకార్మికులు కేంద్ర ప్రోత్సాహకాలు, రాయితీలకు దూరమవుతున్నారు.
వస్త్రోత్పత్తి సామర్థ్యం ఉన్న యూనిట్లకు జడ్ఈడీ గుర్తింపు ద్వారా రుణాలు, మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయి. ధ్రువపత్రాల కోసం నమోదు చేసుకోవాలని పరిశ్రమల శాఖ యజమానులకు అవగాహన కల్పిస్తోంది.
Comments
Loading comments...

