Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్‌కు నేడు వర్ధంతి

Follow Udayam Digital on Google
గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్‌కు నేడు వర్ధంతి - Udayam Digital
బ్రిటిష్ సైనికాధికారి సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి నేడు. 1847–1852 మధ్య రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం వద్ద గోదావరి ఆనకట్ట నిర్మాణానికి ఆయన నాయకత్వం వహించారు. ఈ ప్రాజెక్టుతో గోదావరి డెల్టాలో సాగునీటి విస్తరణ జరిగి వ్యవసాయాభివృద్ధికి పునాది పడింది. కృష్ణా బ్యారేజీ ప్రణాళికలు, కే.సీ. కెనాల్ నిర్మాణంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...