వార్తలకు తిరిగి వెళ్లండి

VSP..సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో భక్తులకు నిరంతరంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్న సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద పథకానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు.
ఈ క్రమంలో కృష్ణా జిల్లా పామర్రు ప్రాంతానికి చెందిన శ్రీ యడ్ల మహేష్ కుమార్ నిత్య అన్నప్రసాద పథకానికి రూ.1,00,116/- విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావుకు అందజేశారు.
Comments
Loading comments...

