Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి

Follow Udayam on Google
S kumar Aug 10, 2026 9:26 PM పెద్దపల్లి General
సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి - Udayam
కోయగూడెం OC-3, JVR OC-3 బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించాలని ఏబీకేఎంఎస్-బీఎంఎస్ నాయకులు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. మణుగూరు పీకే OC-2 డిప్‌సైడ్ విస్తరణకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...