వార్తలకు తిరిగి వెళ్లండి

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కించిన వైవిధ్యభరిత చిత్రం ‘సింగ్ గీతం’. అత్యాశతో ఊరిలోని చివరి చెట్టును నరికేయడం వల్ల, మనుషుల మాటలు ఆగిపోయి కేవలం పాటల రూపంలోనే మాట్లాడాలనే శాపం చుట్టుముట్టే ఒక విలక్షణమైన మ్యూజికల్ ఫాంటసీ కథ ఇది.
నలభై ఏళ్ల క్రితం రాసుకున్న కథనంలో నేటికీ నవ్యత తగ్గకపోవడం, భావోద్వేగాలను పాటల రూపంలో పండించడం సింగీతం మార్క్ మ్యాజిక్ను గుర్తుచేస్తుంది. అయితే, కథాప్రపంచం ఆరంభంలో సాధారణంగా సాగినప్పటికీ, ద్వితీయార్థంలో ప్రతి మాట పాటగా మారడం కొంతవరకు ప్రేక్షకుడిని కథ నుంచి పక్కకు మళ్లించి కాస్త అసహనానికి
Comments
Loading comments...

