వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు పీకే-2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను 6.5 శాతం రెవెన్యూ షేర్తో సింగరేణి దక్కించుకుంది. ఈ విజయం తమ ఉద్యమాల ఫలితమని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు.
జెన్కోను వేలం నుంచి తప్పించి బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని గతంలో ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. కార్మికుల ఐక్యతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

