Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి వేంకటేశ్వర స్వామికి వెండి కానుకలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:57 PM కోనసీమGeneral
వాడపల్లి వేంకటేశ్వర స్వామికి వెండి కానుకలు - Udayam
ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామికి పి.గన్నవరం వాసులు నందపునీడి గణేశ్, భూలక్ష్మి దంపతులు వెండి కానుకలు సమర్పించారు. సుమారు 468 గ్రాముల బరువైన రూ.1,19,340 విలువైన వెండి శఠగోపురం, పళ్లాన్ని స్వామివారికి బహూకరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...