Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కిం సొరంగంలో 20 మంది మృతి

రాజశేఖర్ రావు Jul 22, 2026 12:43 PM అల్ ఇండియా in about 4 hours
సిక్కిం సొరంగంలో 20 మంది మృతి - Udayam Digital
సిక్కింలోని నామ్‌చీ జిల్లా సమర్‌దుంగ్‌ వద్ద ఎన్‌హెచ్‌పీసీ తీస్తా స్టేజ్‌-6 సొరంగం కూలిన ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. మీథేన్ వాయువు పేలుడు వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగిందని ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ధ్రువీకరించారు. సొరంగంలో ఉన్న మరో ఐదుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి.

Comments

G
Loading comments...