వార్తలకు తిరిగి వెళ్లండి

సీతాఫలమండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్తో కలిసి కార్పొరేటర్ డాక్టర్ హేమా సామల CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 42 మంది లబ్ధిదారులకు సుమారు రూ.18 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

