Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 4:17 PM అనంతపురంGeneral
సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ - Udayam
విజయవాడ సచివాలయం నుండి సీసీఎల్ఏ జయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పాసుపుస్తకాల పంపిణీ, 22A కేసులు, పీజీఆర్ఎస్ అర్జీలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, డీఆర్ఓ ఏ.మలోల పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...