వార్తలకు తిరిగి వెళ్లండి

చారకొండ మండలం శిరుసనగండ్లలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయన్నారు.
సీఐ రఘువీర్రెడ్డి, ఎస్సై వీరబాబు నిఘాతో అసాంఘిక శక్తులను అడ్డుకోవచ్చన్నారు. ప్రజల భద్రతకు కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

