Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దు కోసం పల్లీల బుట్టతో వినూత్న నిరసన

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 5:04 PM కామరెడ్డిGeneral
సీపీఎస్ రద్దు కోసం పల్లీల బుట్టతో వినూత్న నిరసన - Udayam
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరుతూ సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జనజాగరణ సభలో లింగంపేట్ మండలం ఐలాపూర్ కు చెందిన ఎస్జిటి ఉపాధ్యాయుడు బి.దామోదరరావు వినూత్న నిరసన తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగి వేషంలో పల్లీల బుట్టతో నిరసన వ్యక్తం చేశారు. రూ.91 వేల జీతం పొందే ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత రూ.4,200 పెన్షన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతిబింబించారు.

Comments

G
Loading comments...