వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ముందు జాగ్రత్తలు తీసుకునేలా ‘డ్రై డే ఫ్రైడే’ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు.
ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎప్పటికప్పుడు క్లోరినేషన్, ఫాగింగ్ చేపట్టాలని చెప్పారు.
Comments
Loading comments...

