వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

