Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

cmrf ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
cmrf ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం - Udayam
సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్‌వోసీకి సంబంధించిన రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే కృష్ణారావు శుక్రవారం లబ్ధిదారు గీతాదేవికి అందజేశారు. ఫతేనగర్‌ డివిజన్‌కు చెందిన ఆమెకు క్యాంపు కార్యాలయంలో చెక్కును అందించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...