వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు రూ. 20.39 లక్షల విలువైన CMRF చెక్కులను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం పంపిణీ చేశారు.
అనంత రూరల్లో 20 మందికి, ఆత్మకూరులో ఐదుగురికి, కనగానపల్లిలో ఏడుగురికి, సీకే పల్లిలో ఐదుగురికి ఈ చెక్కులు అందించారు. సీఎం సహాయనిది పేదలకు ఒక వరమని ఆమె తెలిపారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

