వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 31 మందికి భీమిలి ఎమ్మెల్యే రూ.21.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.
జీవీఎంసీ వార్డులకు చెందిన 15 మందికి రూ. 9,92,025 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఆనందపురం మండలానికి చెందిన 8 మందికి, భీమిలి మండలంలో ఐదుగురికి, పద్మనాభం మండలానికి చెందిన ఇద్దరికి చెక్కులు అందించారు.
Comments
Loading comments...

