వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన నాగిని బుడ్డయ్య గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా, వైద్య ఖర్చుల కోసం అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ రూ. 4 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈ రోజు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

