వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ప్రముఖ డి ఏ ల్యాండ్ స్కేప్ కాంట్రాక్టర్ గులాం ములుగు జిల్లా కేంద్రంలో పలు సుందరీ కరణ పనులను చేపట్టారు.
ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి కళాకృతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకట్టుకునే కళాకృతులను రూపొందించిన కాంట్రాక్టర్ గులాబ్ను అభినందించారు.
Comments
Loading comments...

