వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రొటోకాల్ను బేఖాతరు చేయడంతో పాటు వేడుకలకు గైర్హాజరవ్వడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విఫలమవడంతో ఈ చర్య తీసుకున్నారు.
ఈ వేడుకలకు హాజరుకాని మరో 15 మంది జిల్లా స్థాయి అధికారులు, 150 మంది ఉద్యోగులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.
Comments
Loading comments...

