Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిబ్బంది పై స్వర్ణ గ్రామాల అదికారి ఆగ్రహం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 4:55 PM విజయనగరంGeneral
సిబ్బంది పై స్వర్ణ గ్రామాల అదికారి ఆగ్రహం - Udayam
విజయనగరం జిల్లా వంగర మండలం కొండ చాకరాపల్లి కొప్పర స్వర్ణ గ్రామాలను బుధవారం మండల స్వర్హ గ్రామాల అధికారి SKS ప్రసాద్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించిన ఆయన సిటిజన్‌ E - KYC , వాట్సాప్‌ మనమిత్ర సిటిజన్‌ శిక్షణ పూర్తి చేయకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్ణీత సమయంలో బయోమెట్రిక్‌ వేయాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు

Comments

G
Loading comments...