వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవలే అనారోగ్యానికి గురైన శ్రీశైలం పటేల్ గారిని తాండూర్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. శ్రీశైలం పటేల్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని బి శ్రీనివాస్ రెడ్డి ఆయన అన్నారు
Comments
Loading comments...

