Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం నీటిపై ఉత్తమ్‌ అబద్ధాలు: హరీశ్‌రావు

Follow Udayam on Google
Kiran Sep 19, 2026 6:15 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌ తెచ్చిన కరువు కారణంగానే తెలంగాణలో నీటి కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish ఆరోపించారు. శ్రీశైలంలో 84 టీఎంసీలు వాడామన్న ఉత్తమ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. శ్రీశైలం నుంచి కేవలం 8 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్‌ చేశారని అన్నారు. కల్వకుర్తి మోటర్లు పూర్తిస్థాయిలో నడపడం లేదని, ఐదు మోటర్లకు బదులు రెండే నడుపుతున్నారని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...