వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కృష్ణవేణి పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

