Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MBBS సీటు సాధించిన ఆటో డ్రైవర్ కుమర్తెకు సన్మానం

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 4:12 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
MBBS సీటు సాధించిన ఆటో డ్రైవర్ కుమర్తెకు సన్మానం - Udayam
నీట్ పరీక్షలో ప్రతిభ చాటి గోరంట్లకు చెందిన ఈడిగ శ్రావణి ఎంబీబీఎస్ ఫేజ్-1 ప్రభుత్వ సీటు సాధించింది. ఆటో డ్రైవర్ నారాయణస్వామి, లావణ్య దంపతుల కుమార్తె శ్రావణిని టీడీపీ సిక్స్ మ్యాన్ కమిటీ సభ్యులు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా నాగే నాయక్, గిరిధర్ గౌడ్, అజ్మతుల్లా, వేణుగోపాల్ రాయల్, జయరామ్ తదితరులు శ్రావణిని అభినందించారు.

Comments

G
Loading comments...