వార్తలకు తిరిగి వెళ్లండి

పవిత్రశ్రావణమాసంలోవచ్చిన మొదటిశుక్రవారాన్ని పురస్కరించుకునివికారాబాద్లోని శివరామ్నగర్ కాలనీలో వెలసిన శ్రీ సంతోషి మాతా ఆలయంలో కుంకుమార్చనకార్యక్రమంఅత్యంత వైభవంగా జరిగింది.శ్రావణ మంగళకర దినాన అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని,కుటుంబాలు సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.
ఉదయంనుంచేఆలయప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. భక్తులు పాల్గొన్నారు
Comments
Loading comments...

