Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివర్ణ పతాకంతో దేశభక్తిని చాటుదాం: బీజేపీ పిలుపు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 5:54 PM సిద్దిపేటGeneral
త్రివర్ణ పతాకంతో దేశభక్తిని చాటుదాం: బీజేపీ పిలుపు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వరకు ఇంటింటా జాతీయ జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంపై జెండా ఎగరేసిన ఆయన స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ దేశభక్తిని చాటాలని కోరారు.

Comments

G
Loading comments...