Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

47 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 07, 2026 12:46 PM అనంతపురంGeneral
47 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు - Udayam
ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 47 మంది బీఎల్ఓలకు అనంతపురం ఆర్డీఓ హేమంత్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లాగిన్ ప్రక్రియ కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపారు. సంబంధిత బీఎల్ఓలు ఆర్డీఓ కార్యాలయానికి హాజరై సంజాయిషీతో పాటు ఈపిక్ కార్డు నంబర్, ఓటీపీ వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...