Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థాయిలాండ్ పాఠశాలలో కాల్పులు.. పలువురు మృతి

Follow Udayam Digital on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 9:59 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
థాయిలాండ్ పాఠశాలలో కాల్పులు.. పలువురు మృతి - Udayam Digital
థాయిలాండ్‌లోని బ్యాంకాక్ సమీపంలోని నాంథురి ప్రావిన్స్‌లో ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు. నిందితుడైన విద్యార్థిని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...