Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీకి షాక్.. టీడీపీలో 500 కుటుంబాల చేరిక

హరిక శర్మ Jul 24, 2026 3:02 PM కర్నూలుabout 2 hours ago
వైసీపీకి షాక్.. టీడీపీలో 500 కుటుంబాల చేరిక - Udayam Digital
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో వివిధ గ్రామాల నుంచి సుమారు 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. నాగులాదిన్నె, బోడబండ తదితర గ్రామాల నేతలు, కార్యకర్తలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ భారీ చేరికలతో నియోజకవర్గంలో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...