Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైసీపీకి షాక్.. టీడీపీలో 500 కుటుంబాల చేరిక

Follow Udayam on Google
హరిక శర్మ Jul 24, 2026 3:02 PM కర్నూలుGeneral
వైసీపీకి షాక్.. టీడీపీలో 500 కుటుంబాల చేరిక - Udayam
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో వివిధ గ్రామాల నుంచి సుమారు 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. నాగులాదిన్నె, బోడబండ తదితర గ్రామాల నేతలు, కార్యకర్తలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ భారీ చేరికలతో నియోజకవర్గంలో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...