వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని APCOB కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో విజయనగరం జిల్లా DCCB చైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సహకార బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, జిల్లాల వారీగా DCCBల పనితీరు, రైతులకు అందుతున్న బ్యాంకింగ్ సేవలు, రుణాల మంజూరు అంశాలపై చర్చించారు.DCCB బలోపేతం , రైతు రుణాలు, బ్యాంకింగ్ సేవలు పై చర్చించినట్లు నాగార్జున తెలిపారు.
Comments
Loading comments...

