వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలం శివారెడ్డిపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (TRR) స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని కార్డులను అందజేశారు.
Comments
Loading comments...

