వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం వెలంగూడ గ్రామంలో విద్యుత్ స్తంభం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది.స్తంభం దిగువ భాగంలో సిమెంట్ ఊడిపోయి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ఎప్పుడు కూలిపోతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

