వార్తలకు తిరిగి వెళ్లండి

శేరి దామరగిద్ద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సబ్కలెక్టర్ ఉమాహారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి టీఎల్ఎం వినియోగం, విద్యాబోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణపతి చౌహన్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

